ఇండోర్ వేదికగా సౌత్ ఆఫ్రికా తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో భారత్ ఘోర ఓటమి చవి చూసింది.
Oct 6th, 2022
టాస్ ఓడి తర్వాత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా రిలీ రోసావ్ చెలరేగడంతో 227 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది.
భారత్ 18.3 ఓవర్లలో 178 పరుగులు మాత్రమే చేసి అన్ని వికెట్స్ కోల్పోయిన భారత్ 49 పరుగుల తేడాతో ఓటమి
ఈ మ్యాచ్ తో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును చేశాడు.
మొదటి ఓవర్ లో రబాడా బౌలింగ్ లో రోహిత్ శర్మ డక్ ఔట్ అయ్యాడు.
రోహిత్ శర్మ టీ20 లో అత్యధిక సార్లు సింగల్ డిజిట్ (0నుంచి 9) అవుట్ అయిన ప్లేయర్ గా చెత్త రికార్డును నమోదు చేసిన రోహిత్ శర్మ.
ఇప్పటివరకు శర్మ 43 సార్లు టీ20 లో ( 0 నుంచి 9) మధ్య పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ చెత్త రికార్డు ఇంతకు ముందే ఐర్లాండ్ క్రికెట్ కెవిన్ ఒబ్రెయిన్ పేరిట ఉండేది.
Caption
ప్రపంచ క్రికెట్ లో ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధించిన రోహిత్ శర్మ .. ఈ చెత్త రికార్డును మూటకట్టుకోవడంపై భారత క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.