By Sunil
oct 27 2022
బ్లాక్ బస్టర్ టీ ఆర్ పీ రేటింగ్స్ బ్రేక్ చేసిన టీమిండియా ఆటగాడు.
భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఊహించినట్లుగానే ఉత్కంఠ భరితంగా సాగింది.
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.
ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్లో హై డ్రామా చోటు చేసుకోవడంతో రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం జరిగింది.
భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కోటి 80 లక్షల వ్యూస్ తీసుకొచ్చింది.
ఈ మ్యాచ్ విజయంతో అభిమానులు ఒకరోజు ముందే దీపావళి పండగ చేసుకున్నారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 159 పరుగులు చేసింది.
టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.