nov 2 2002
By Sunil
ఈయన సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవాడు.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు డాలి అవార్డుని అందజేస్తారు.
పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని పునీత్ రాజ్ కుమార్ అవార్డుని అందుకుంటారు.
ఇప్పటివరకు 9 మందికి ఈ అవార్డుని కర్ణాటక ప్రభుత్వం అందించింది.
పదవి వ్యక్తి దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్.
1992లో ఈయన తండ్రి అయిన రాజ్ కుమార్ కి కూడా ఈ అవార్డు వచ్చింది.
నటులు రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరయ్యారు.
పునీత్ రాజ్ కుమార్ అభిమానుల్లో సంతోషం నెలకొంది.