జీడిపప్పు 9

బాదం 5

గుమ్మడికాయ విత్తనాలు 2 టేబుల్ స్పూన్.

అంజీర్ 2

ఎండు ద్రాక్ష 5

వీటి అన్నిటిని కలిపి ఒక గిన్నెలో వేసి రాత్రి అంతా నానబెట్టాలి.t

ఇలా బాగా నానిన తర్వాత మిక్సీ జార్ లో వేసి ఒక అరటిపండు ను కలిపి పేస్ట్ గా చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో రెండు ఖర్జూరాలు వేసి పేస్ట్ చేసుకుని త్రాగవలెను.