బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహేంద్ర, హరోన్ ఇండియా సంస్థలు సంయుక్తంగా భారత్ లో 100 మంది మహిళ సంపన్నుల జాబితా విడుదల చేశాయి.

3 వ స్ధానం కిరణ్ మజుందార్ (29,030 కోట్లు)

2 వ స్ధానం. ఫల్గుణి నాయర్ (57,520కోట్లు)

మొదటి స్థానం. రోష్ని నాడర్ (84,330 కోట్లు)

వంద మంది జాబితాలో ఢిల్లీ నుంచి 25 మంది ఎంపికయ్యారు.

ముంబై నుండి 21 మంది ఎంపికయ్యరు.

హైదరాబాద్ నుండి 12 మంది ఎంపికయ్యారు.

హైదరాబాద్ కు చెందిన వారిలో తొలిమూడు స్థానాలు.

3వ స్ధానం శోభన కామినేని (2740 కోట్లు).

2వ స్ధానం మహిమ దాట్ల (5530 కోట్లు).

మొదటి స్థానం Divis laboratories M.D. నీలిమా (28180కోట్లు).