TTD మరో సంచలన నిర్ణయం చరిత్రలోనే మొదటిసారి వారికి నోటీసులు

టీటీడీ ఈవో జవహర్ రెడ్డి వెల్లడి..

AP: తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఒకసారి 49 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

హౌస్ బిల్డింగ్ లోన్ జారీలో అవకతవకలు పాల్పడ్డారంటూ 49 మంది ఉద్యోగులకు E.O జవహర్ రెడ్డి సోమవారం నోటీసులు జారీ చేశారు.
ఇంత మంది ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం టీటీడీ ఇదే చరిత్రలో మొదటిసారి. ఇకపోతే నోటీసులు అందుకున్న వారిలో డిప్యూటీ ఈవో నుంచి అటెండర్ వరకు ఉద్యోగులు ఉన్నారు. మరి కొంతమంది ఈ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవలే టీటీడి అర్జిత సేవా టికెట్లు కుంభకోణంలో లో ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker