andhra pradeshresultTelangana

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలు

జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు

జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఈ అక్టోబర్ 3న జరిగిన అడ్వాన్స్డ్‌ పరీక్ష ఫలితాలు శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ఐఐటి ఖరగ్పూర్ వర్గాలు తెలిపారు.

-అక్టోబర్ 16 నుంచి జ్యోసా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.

-అక్టోబర్ 22 నుంచి ఛాయిస్ ల ఎంపిక.

-అక్టోబర్ 22న మొదటి విడత మాక్ సీట్ల కేటాయింపు.

-అక్టోబర్ 23న రెండో విడత మాక్ సీట్ల కేటాయింపు పూర్తి.

-అక్టోబర్ 27న విద్యార్థులకు సీట్లు కేటాయింపు.

CLICK HERE FOR RESULTS

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button