andhra pradeshjeeTelangana

జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రాథమిక కీ

జేఈఈ అడ్వాన్స్డ్ ప్రాథమిక కీ

15న ఫైనల్ కీ ఫలితాలు విడుదల

జేఈఈ అడ్వాన్స్ డ్ ప్రాథమి కి ఆదివారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. సోమవారం వరకు ప్రాథమిక కీ పై అభ్యర్థులు వారి అభ్యంతరాలను ఆధారాలతో సహా ఆన్లైన్ ద్వారా సమర్పించడానికి అవకాశం ఉంటుంది. అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం అనంతరం ఈనెల 15వ తేదీన ఫైనల్ కీ, తుది ఫలితాలు ను ఖరగ్పూ‌ర్ విడుదల చేయనుంది.

16 నుంచి కౌన్సెలింగ్

దేశంలో 23 ఐఐటీలో, 31 ఎన్ఐటిలు, 26 ఐఐఐటీ లు, 29 ఇతర గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లో ప్రవేశాల కోసం జెఇఇ కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. జెఇఇ అడ్వాన్స్డ్ తుది ఫలితాలు, ర్యాంకులు విడుదలైన అనంతరం జాయింట్ సీట్ అలకేషన్ అధారిటీ (జోసా) ఈ ప్రక్రియను ప్రారంభిస్తుంది. జేఇఇ మెయిన్స్, జేఇఇ అడ్వాన్స్ డ్ లో మెరిట్ సాధించిన అభ్యర్థులు కౌన్సిలింగ్లో ఇచ్చే వెబ్ ఆప్షన్ లను అనుసరించి వారి ర్యాంక్, రిజిస్ట్రేషన్లను ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button