AP Teacher News

AP నిట్ లో ఎంబీఏ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ఏపీ నిట్ లో ఎంబీఏ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఏపీ నిట్) లో నూతనంగా ప్రారంభిస్తున్న ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో 60% మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50% మార్కులు సాధించి ఉండాలి. అర్హత గల వారు ఈ నెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ www.nitandhra.ac.in ను చూడండి.