eapcetresult

AP EAPCET 2021 ఫలితాలు విడుదల

AP EAPCET-2021 ఫలితాలు విడుదల

AP ఎమ్ సెట్ (ఈఏపీ సెట్) ఇంజనీరింగ్, అగ్రి, మరియు ఫార్మా ప్రవేశ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ గారు AP ఈఏపీ సెట్ ప్రవేశ ఫలితాలను విడుదల చేశారు.

ఏపీ ఈఏపీ సెట్ లో ఇంజనీరింగ్, అగ్రి, మరియు ఫార్మా కు మొత్తంగా 2,59,688 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రి, మరియు ఫార్మసీ ప్రవేశ పరీక్షల కోసం 83,820 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలకు 78,066 మంది విద్యార్థులు హాజరు కాగా 72,488 మంది విద్యార్థులు అర్హత సాధించారు. హాజరైన విద్యార్థుల్లో 92.85% మంది విద్యార్థులు అర్హత పొందారు. రేపటి నుంచి ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఫలితాలు
Results Download


ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ర్యాంక్ కార్డ్ (అర్హత పొందిన వారు మాత్రమే)
Download

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button