andhra pradeshNTSE

AP NTSE Online Application submission Last Date Extended

AP NTSE Online Application submission Last Date Extended

16 వరకు ఏపీలో ఎన్ టి ఎస్ ఈ గడువు

నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ntse) పరీక్షకు గడువు ను డిసెంబర్ 16 వరకు పెంచినట్లు ఏపీ ప్రభుత్వ పరీక్షల కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 15 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎన్ టీ ఎస్ ఈ మొదటి స్టేజ్ పరీక్షను 2022 జనవరి 23 నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

పరీక్ష ఫీజు రూ.200 నుంచి ఎన్ టి ఎస్ ఈ పేమెంట్ ట్యాబ్ ద్వారా మాత్రమే చెల్లించాలి. జిల్లా విద్యాశాఖ కార్యాలయం/ ప్రభుత్వ పరీక్షల కార్యాలయం లేదంటే కింద వెబ్సైట్ నుంచి మరిన్ని వివరాలు పొందవచ్చు.

వెబ్సైట్ :www.bse.ap.gov.in

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button