appscresult

AP సచివాలయాల పరీక్షల ఫలితాలు విడుదల

AP సచివాలయాల పరీక్షల ఫలితాలు విడుదల

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు రాసిన శాఖాపరమైన పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు దరఖాస్తు చేసిన వారిలో 99 శాతం పైగా హాజరయ్యారని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు తెలియజేశారు. సెప్టెంబర్ 28, 29 తేదీలలో నిర్వహించిన పరీక్షల ఫలితాలు వెబ్సైట్లో ఉంచారు.

ఫలితాలు

https://apgsvam20reports.apcfss.in/apVswsResult20201099451478.apgs

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button