appsc

AP గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు

AP గ్రూప్‌-1 ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు

AP లో గ్రూప్‌ 1 పరీక్షల ఫలితాలపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను న్యాయస్థానం పక్కన పెట్టింది. మూడు నెలల్లోగా మాన్యువల్‌గా మూల్యాంకనం చేసి ఆ తర్వాతే ఫలితాలు ప్రకటించాలని ఏపీపీఎస్‌సీని ఆదేశించింది. కాగా, ఏప్రిల్‌ 28న గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. డిజిటల్‌ మూల్యాంకనంతో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button