AP Teacher News

NTA NEET-2021 Results released

నీట్ ఫలితాలు విడుదల

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మృణాల్ కుటేరి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. తన్మయ్ గుప్త, కార్తీక్ జి నాయర్ రెండు మూడు పబ్లిక్ రాంకుల్లో నిలిచారు. టాప్ త్రీ లో నిలిచిన ఈ ముగ్గురు 720 మార్కులకు 720 సాధించారు. ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన విద్యార్థి కావడం గమనార్హం. ఏపీలో విజయవాడకు చెందిన రుషిల్ కు 5వ ర్యాంకు పివి కౌశిక్ రెడ్డి 23 ర్యాంక్ సాధించారు. కృష్ణా జిల్లాలో జాయింట్ కలెక్టర్ మాధవిలత కుమార్ కౌశిక్ రెడ్డి 720 మార్కలకు 710 మార్కులు సాధించారు.TS రాష్ట్రంలో జిగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన శరణ్య 60వ ర్యాంకుసాధించారు. అభ్యర్థులు నమోదు చేసుకున్న ఈ మెయిల్ ద్వారా కానీ nta.ac.in లేదా neet.nta.nic.in వెబ్సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. Sep 12వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షలకు సుమారు 13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

Click here Results