50 వేల మంది ఉద్యోగులకు PRC అందట్లేదు: MLA రఘునందన్



రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు 30 శాతం పిఆర్సి ప్రకటించిందని, అయితే జూలై 1 నుంచి చి 2018 తర్వాత పలు శాఖలకు చెందిన సుమారు 50వేల మంది ఉద్యోగులకు పిఆర్సి,ఫిట్మెంట్ అమలులోకి రాలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు.

శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.

కొత్తగా చేరిన ఉద్యోగులకు పిఆర్సి ,ఫిట్ మెంట్ అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఉంటున్నారని తెలిపారు. వీరందరికీ 30శాతం పీఆర్సీని అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో హోంగార్డులకు 30 శాతం పిఆర్సి అందజేస్తుందో లేదో క్లారిటీ ఇవ్వాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker