Site icon ట్రెండింగ్ వార్తలు

Geeta Arts 2: గీత ఆర్ట్స్ 2 బ్యానర్ నుంచి మరో మూవీ

సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి.ఎన్నో సినిమాలు పోతూ ఉంటాయి. ఎన్నో సినిమాలు సక్సెస్ అవుతూ ఉంటాయి. ఎన్నో సినిమాలు అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేక పోతూ ఉంటాయి. ఎన్నో సినిమాలు, ఎన్నో సక్సెస్, ఎన్నో అవార్డ్స్, ఎంతోమంది అభిమానులు. ఇది సినిమాకు ఉన్న క్రేజ్. ఇలాంటి సినిమాలు రావాలి అని అంటే ఏదో ఒక బ్యానర్ లోనే రిలీజ్ అవుతూ ఉంటాయి.

అలాంటి ఫేమస్ అయిన బ్యానర్స్ లు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి గీత ఆర్ట్స్ బ్యానర్. దీన్ని అల్లు అరవింద్ గారు నిర్మించారు. రీసెంట్ గా గీత ఆర్ట్స్ బ్యానర్ 2 పేరుతో మరో బ్యానర్ ని ఏర్పాటు చేసి బన్నీ ప్రొడక్షన్స్ లో ఎన్నో చిన్న సినిమాలను ఈ బ్యానర్ నుంచి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.

గీత ఆర్ట్స్ బ్యానర్ 1 నుంచి భారీ బడ్జెట్ మూవీస్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి గీత ఆర్ట్స్ 2 బ్యానర్ నుంచి బలే బలే మగాడివోయ్, గీత గోవిందం లాంటి మూవీస్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ తెచ్చిపెట్టాయి. వీటి తరువాత ఈ బ్యానర్ లో రిలీజ్ అయిన టాక్సీవాలా మూవీ పాజిటివ్ టాక్ మీ సొంతం చేసుకుంది. ఈ బ్యానర్ నుంచి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

గీత ఆర్ట్స్ 2 బ్యానర్ నుంచి మరో మూవీ

మరి ఈ సంగతి అలా పెడితే బన్నీ వాసు కాన్సెప్ట్ బేస్డ్ కథలను ఎంచుకుంటూ తక్కువ బడ్జెట్ తో సినిమాలని నిర్మిస్తూ ఉంటే, ఈ సినిమాలనీ అల్లు అరవింద్ సమర్పిస్తూ ఉండడం అందరికీ తెలిసిన విషయమే. ఈ బ్యానర్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకుని మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుని బ్యానర్ కి మంచి పేరు తీసుకొచ్చిన మూవీ గీత గోవిందం.

ఈ మూవీ తర్వాత ఈ బ్యానర్ లో ఆ స్థాయిలో ఫేమస్ అయి, సూపర్ హిట్ అందుకున్న కమర్షియల్ సక్సెస్ ని అందుకున్న మూవీ నుంచి ఇప్పటివరకు ఇంకా రాలేదు. తర్వాత “ప్రతిరోజు పండగే”,” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” బండి మూవీస్ సూపర్ హిట్ అందుకుని మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి.

అలాగే వీటి తర్వాత ఈ బ్యానర్ లో రిలీజ్ అయిన “చావు కబురు చల్లగా” అనే మూవీ ప్రేక్షకులని నిరాశపరిచింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వస్తే గీత ఆర్ట్స్ 2 నుంచి “ఊర్వశివో రాక్షసివో”,”18 పేజెస్”లాంటి మూవీస్ నుంచి రిలీజ్ అయ్యి బ్రేక్ ఈవెన్ ను సాధించాయి.గీత ఆర్ట్స్2 బ్యానర్ కి భారీ లాభాలు తెచ్చి పెట్టడంలో ప్రస్తుతం ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్ని విఫలమయ్యాయి అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో”వినరో భాగ్యము విష్ణు కథ”అనే మూవీ బ్యానర్ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరి ఈ మూవీలో కిరణ్ అబ్బవరం హీరోగా చేశారు. మరి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. గీత ఆర్ట్స్ బ్యానర్ కి సంబంధించిన కాంపౌండ్ సోషల్ మీడియాలలో ఈ సినిమాకు సంబంధించి ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.ఈ సినిమా ద్వారా అయినా అల్లు అరవింద్ కి గీతగోవిందం లాంటి కమర్షియల్ బిగ్ సక్సెస్ అందుతుందేమో చూడాలి.