టాలీవుడ్ లో బిజీ కానున్న ఠాకూర్

Mrunal Thakur

Mrunal Thakur:హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగులో నటించిన మొదటి చిత్రం అయినా సీతారామం ఈ మూవీలో లో సీతా మహాలక్ష్మి గా నటించిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇక టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారే అవకాశం ఉందంటూ సినీ వర్గాల భోగట్టా. మృణాల్ ఠాకూర్ హిందీ బుల్లితెర సీరియల్ అయినా కుంకుమ భాగ్య లో కథానాయక చెల్లెలిగా నటించి బుల్లితెర ఆడియన్స్ ను తన అందాలతో మురిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ మూవీస్ లో నటించింది. బాలీవుడ్ మూవీస్ అయిన లవ్ సోనియా, సూపర్ 30, ఘోస్ట్ స్టోరీస్, ధమాకా,జెర్సీ, తుఫాన్ వంటి చిత్రాల్లో నటించింది.ఇక లేటెస్ట్ గా టాలీవుడ్ లో విభిన్న దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో లవ్ స్టార్ దుల్కర్ సల్మాన్ సరసన సీతారామం లో నటించే అవకాశం ను దక్కించుకుంది. ఈ మూవీ విడుదలైన హిట్ టాక్ తెచ్చుకోగా అందులో సీతామహాలక్ష్మి పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్ నటనకు అందానికి కొత్తదనానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారని సినీ మీడియా విశ్లేషణ

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker