AP EAPCET-2022 ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
జులై 4 నుండి 12 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు
ఇంజనీరింగ్ లో 89.12% అగ్రికల్చర్ లో 95.06% విద్యార్థులు అర్హత సాధించారు
AP EAPCET-2022 ను 2,82,496 మంది రాయగా 2,56,983 మంది ఉత్తీర్ణులు అయ్యారు.
అగ్రికల్చర్ అండ్ ఇంజనీర్ కోర్సుల కోసం విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష రాశారు
ఫలితాల కోసం https://cets.apsche.ap.gov.in లో లాగిన్ అవ్వండి
ఫలితాల కోసం మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు హాల్ టికెట్ నెంబర్ అవసరం అవుతాయి.
ఫలితాలతో పాటు ఫైనల్ కీ ని కూడా సైట్లో పొందుపరిచారు
ఈ ఫలితాల ఆధారంగా ఏపీలో ఇంజనీరింగ్ అండ్ వ్యవసాయ కాలేజీలలో కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుంది.