APTET - 2022 లో  టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష నిర్వహించారు.

APTET - 2022 లో నిర్వహించిన పరీక్ష యందు మొత్తం 4,07,329 మంది అభ్యర్థులు హాజరైనారు.

అభ్యర్థులు వారి అప్లికేషన్ లో పొందు పరచిన క్యాటగిరి వివరములు ప్రకారం,

అనగా OC, SC, ST, BC, PHC, EX-Serviceman అభ్యర్థులు కు అర్హత పరీక్ష మార్కుల ప్రకారము,

అంతే కాకుండా నార్మాలైజేషన్ పద్ధతి అమలు చేసిన తర్వాత మొత్తం 58.07% టెట్ నందు అర్హత సాధించారు.

APTET - 2022 నిర్వహించిన పరీక్ష మార్కులు 30.09.2022 కానుండగా,

కావున అభ్యర్థులు తాము సాధించిన మార్కులు వివరములు 30.09.2022 నుండి తెలుసుకోవచ్చు.

How to check Results Paper 1 and 2