భారత్ కు పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్లో అత్యధిక వికెట్లు సాధించిన ఘనత పొందిన బౌలర్

otc 26  2022

By Sunil

 టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ అనేది ఆస్ట్రేలియా వేదికన జరుగుతుంది.

క్రికెట్ జట్టులు ప్రపంచ కప్ టైటిల్ కోసం ఆస్ట్రేలియా వేదికన పోటీ పడుతున్నారు.

 టీమిండియా జట్టు తన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ జట్టుతో పోటీపడి విజయం సాధించింది.

ఇప్పటివరకు ఆడిన టీ 20 మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ 86 వికెట్లు సాధించిన ఘనతను పొందాడు.

 ఈ మ్యాచ్లో పాకిస్తాన్ పై, భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

 ఈ మ్యాచ్ లో 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ.

భువనేశ్వర్  షాహిన్ అఫ్రిదిని అవుట్ చేసిన భూవి, తన 86వ టి20 వికెట్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

టీమిండియా జట్టును విరాట్ కోహ్లీ తన ఒంటి చేతితో గెలిపించాడు.