ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో నోబాల్ వివాదం మొదలైంది

Siva

October 14, 2022

మ్యాచ్ చివరి ఓవర్ లో నవాజ్ వేసిన నాలుగవ బంతిని ఎంపైర్ నోబాల్ గా ప్రకటించాడు.

ఆ బంతిని విరాట్ కోహ్లీ సిక్స్ గా మలిచాడు.

విరాట్ కోహ్లీ క్రీజ్ బయటికి వచ్చాడు కాబట్టి అది నోబాల్ కాదని పాక్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

పాక్ కెప్టెన్ అంపైర్ను సంప్రదించిన అతను మూడవ ఎంపైర్ను review కోరలేదు

ఎంపైర్లు భారత్ కు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారని నాసిర్ హుస్సేన్ విమర్శించాడు.

ఫ్రీ హిట్ బాల్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసింది.

బౌల్డ్ చేసి ఆ బంతి స్లిప్ గుండా వెళ్లడంతో కోహ్లీ మూడు పరుగులు తీశాడు.

బంతి వికెట్లను తగిలింది కాబట్టి అది డెడ్ బాల్ అని ఎందుకు ఎంపైర్ లు ప్రకటించలేదని పాక్ అభిమానులు విమర్శిస్తున్నారు.

No ball,Dead ball  గురించి పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి