జియోమార్ట్ ప్రకటించిన పండుగ సేల్స్

జియోమార్ట్ నవరాత్రి,దసరా,దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక సేల్స్ ని ప్రకటించింది.

ఫెస్టివ్ రెడీ సేల్  పేరిట ఈ సేల్స్ ని ప్రకటించడం జరిగింది.

ఈ సేల్స్ ఈనెల 27వ తేదీ వరకు కొనసాగుతాయని తెలియపరిచారు.

స్మార్ట్ బజార్,స్మార్ట్ సూపర్ స్టోర్,స్మార్ట్ పాయింట్,రిలయన్స్ ఫ్రెష్ ఉత్పత్తులపై భారీ ఆఫర్స్ అందిస్తున్నట్టు  తెలిపింది.

అంతేకాకుండా దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న 2700 కు పైగా స్మార్ట్ స్టోర్ లలో కూడా ఉత్పత్తుల పై రాయితీలు అందిస్తున్నట్లు తెలిపింది.

జియోమార్ట్ యాప్ పైనా విస్తృత శ్రేణిలో దుస్తులు మంచి ధరలకే వస్తాయని వివరించారు.

డ్రై ఫ్రూట్స్,స్వీట్ గిఫ్ట్ ప్యాకులపై 50 శాతం రాయితీ పొందవచ్చని తెలిపారు.

దుస్తులు,ఎలక్ట్రానిక్స్ లపై 80 శాతం రైతులు పొందవచ్చని పేర్కొంది.