ప్రస్తుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.

ఈ సినిమానే కాకుండా దర్శక ధీరుడు మహేష్ బాబు గారు రాజమౌళి దర్శకత్వంలోని ఓ ప్రాజెక్టు చేయనున్నారు.

వీరిద్దరి కాంబినేషన్ లోనే మహేష్ బాబు కెరీర్లో ఒక పెద్ద ప్రాజెక్టు అని తెలియజేశాడు.

ఈ మూవీని వచ్చే సంవత్సరంలో ప్రారంభిస్తారు.

జక్కన్న మహేష్ బాబు మూవీపై ఎలాంటి అప్డేట్ వచ్చినా ఆసక్తి చూపిస్తున్నారు అభిమానులు.

మహేష్ తాను చేయబోయే సినిమా గ్లోబల్ భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ అని చెప్పాడు.

హాలీవుడ్ స్టార్ క్రిస్ హేమ్స్‏వర్త్ అతిథి పాత్రలో కనిపించనున్నారట.

మరి కొందరు స్టార్స్ ఈ సినిమాలోకి భాగం కాబోతున్నారని సమాచారం.