దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కి కర్ణాటక రత్న అవార్డు.

nov 2 2002

By Sunil

ఈయన సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవాడు.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు డాలి అవార్డుని అందజేస్తారు.

పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని పునీత్ రాజ్ కుమార్ అవార్డుని అందుకుంటారు.

ఇప్పటివరకు 9 మందికి ఈ అవార్డుని కర్ణాటక ప్రభుత్వం అందించింది.

పదవి వ్యక్తి దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్.

1992లో ఈయన తండ్రి అయిన రాజ్ కుమార్ కి కూడా ఈ అవార్డు వచ్చింది.

నటులు రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరయ్యారు.

పునీత్ రాజ్ కుమార్ అభిమానుల్లో సంతోషం నెలకొంది.