మంగళవారం సోషల్ మీడియా వేదికగా సురేష్ రైనా అన్ని రకాల క్రికెట్ లీగ్ ల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు.

టీంఇండియా ఆటగాడు సురేష్ రైనా ఈరోజు నేను అన్ని అసోసియేషన్ క్రికెట్ లీగ్ ల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నాను.

అదేవిధంగా సురేష్ రైనా కెరియర్ లో మద్దతుగా నిలిచిన బి సి సి ఐ ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సీఎస్ కే అభిమానులకు ధన్యవాదాలు అంటూ రైనా సోషల్ మీడియాలో ట్విటర్ లో పేర్కొన్నాడు.

రైనా 2020 లో  అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సురేష్ రైనా.

భారత్ అలాగే నా రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కి ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా గౌరవంగా ఉందని భావిస్తున్నాను

భారత ఆటగాడు సురేష్ రైనా ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతూ వచ్చాడు.

ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో సురేష్ రైనాను తీసుకోవడానికి ఏ టీం ముందుకు రాలేదు. దీంతో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోక రైనా మిగిలిపోయాడు.

సురేష్ రైనా అంతర్జాతీయ టి20 లీగ్ లలో ఆడదానికి రైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

18 టెస్టులు,226 వన్డేలు,78 t20 లో టీం ఇండియా తరఫున సురేష్ రైనా ప్రతినిత్యం వహించాడు..