సరోగసి ద్వారా పిల్లల్ని కన్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా?

Siva

టాలీవుడ్ లో నటించే మంచు లక్ష్మి సరోగసి ద్వారా విద్య నిర్వహన లకు తల్లి అయింది.

బాలీవుడ్ లో సినీ నిర్మాత కరణ్ జోహార్, భార్య ఎక్తా కపూర్ కూడా సరోగసి ద్వారానే తల్లిదండ్రులు అయ్యారు.

టాలీవుడ్, బాలీవుడ్ లో మంచి ఇమేజ్ ను సాధించుకున్న శిల్పా శెట్టి కూడా సరోగసి ద్వారా అని పిల్లలకు జన్మనిచ్చింది.

బాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతున్న షారుఖ్ ఖాన్, అతని భార్య  సరోగసి ద్వారానే తల్లిదండ్రులయ్యారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా సరోగసి ద్వారానే ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

బాలీవుడ్ లో క్రేజ్ ఇమేజ్ ఉన్న  సన్నిలియోన్ కూడా అద్దె గర్భం ద్వారానే పిల్లలకు జన్మనిచ్చింది.

టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో కూడా మంచి విజయాలను పొందిన ప్రీతి జింటా కూడా సరోగసి ద్వారానే పిల్లలకు జన్మనిచ్చింది.

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార, విగ్నేష్ లు కూడా సరోగసి ద్వారానే కవలలకు జన్మనిచ్చారు.