చదువుకునే రోజుల్లో ఆమెకు పాకెట్ మనీ కోసం పలు కార్యక్రమాలలో రిసెప్షన్ గా పని చేసింది.
ఆ తర్వాత సినిమాలలో విశేష గుర్తింపు పొందింది.
తెలుగు చిత్రం రీమిక్స్ ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది సమంత.
స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు వరుసగా తలుపు తట్టడంతో సమంత క్రేజ్ హీరోయిన్ గా మారిపోయింది.
ఆమె కుటుంబ సబ్యులతో కలిపి నటనలో తిసిపోలేదు.
విడాకుల తర్వాత కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గి పోలేదు.
కారణం ఏమిటంటే ఆమె బోల్డ్ నెస్ నటన కావచ్చు లేక ఆమె తీసుకునే నిర్ణయాలను అని చెప్పవచ్చు.
ఇక తాజాగా పానీ ఇండియన్ నెంబర్ వన్ గా సమంత నిలిచిపోయారు.