భారతదేశంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ గా Xiaomi 12S Ultra విత్ వన్ ఇంచ్ కెమెరా

భారతదేశంలోకి Xiaomi ప్రవేశపెట్టినప్పుడు, Xiaomi MI 3 కోసం గతంలో ప్రకటించిన ధరలు తగ్గించడం ద్వారా ముఖ్యంశాలు చేసింది. అప్పటినుంచి భారతదేశంలో వాటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

Xiaomi 12 Pro ప్రస్తుతం ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ అత్యంత ఖరీదైనదిగా వుంది,కానీ త్వరలో Xiaomi 12S Ultra దానిని మార్పు చేస్తుంది.

Xiaomi 12S Ultra ప్రస్తుతం 1-అంగుళాల రకం ప్రైమరీ కెమెరా, స్నాప్ డ్రాగన్ 8+Gen1SoC మరియు 100X జూమ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో కంపెనీని అత్యధిక శక్తివంతమైన నాన్-పోలింగ్ స్మార్ట్ ఫోన్ గా రావడం జరిగింది.

Xiaomi 12S Ultra ఎంత ప్రీమియం మరియు అదునాతనమైనది అంటే భారతదేశంలో Xiaomi 12 Pro కంటే దీని ధర ఎక్కువగా ఉంటుంది.

చైనాలో 8gb RAM మరియు 256gb నిల్వతో Xiaomi 12S Ultra యొక్క బేస్ మోడల్ ధర 70,435 రూపాయలు, దానిని భారతదేశానికి దిగుమతి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నందున దాని ధర 75,000 రూపాయలు ఇది అత్యంత ఖరీదైన Xiaomi స్మార్ట్ ఫోన్ గా నిలిచింది.

Xiomi 12S Ultra ఊహించిన దాని కంటే త్వరగానే భారతదేశంలో విడుదల కాబోతుంది. ఆగస్టు 2022 చివరినాటికి విడుదల కాబోతుందని అంచనా.

ఈ స్మార్ట్ ఫోన్ కి వెనుక పెద్ద కెమెరా మరియు 1-అంగుళాల రకం సోనీ సెన్సార్ తో భారతదేశంలో విడుదల కాబోతున్న మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే.