T20 World Cup 2022: విరాట్ అద్భుత బ్యాటింగ్, గెలిచిన భారత్

By Naveen

Oct 23,2022

ఫ్యాన్స్ కు దీపావళి గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ. చేజింగ్లో కింగ్ కోహ్లీ అద్భుత ప్రదర్శన.

టి20 ప్రపంచ కప్ లో భారత్ బోణీ కొట్టింది.

భారత్,పాక్ మధ్య ఉత్కంఠ పోరులో భారత్ గెలుపు.

మొదటి 10 ఓవర్లలో పాకిస్తాన్ ఆధిపత్యం చెలాయించింది.

చివరి బాల్ వరకు కొనసాగిన థ్రిల్లర్ షో. లాస్ట్ ఓవర్ వరకు కొనసాగిన డ్రామా.

కానీ విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడంతో టీమిండియా గెలుపొందింది.

భారత్,పాక్ మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 82 పరుగులు సాధించి,ఒంటి చేత్తో టీమిండియాను గెలిపించాడు.

దీంతో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో పాక్ పై విజయం సాధించింది.