Rambha Car Accident: సీనియర్ నటికి ప్రమాదం

Rambha Car Accident: టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి న సీనియర్ నటి అయిన రంభ ఈరోజు కారు ప్రమాదానికి గురైంది. ఆమె ఇందిరన్ ను వివాహం చేసుకుంది. వారికి లావణ్య,సాషా అనె ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. తమ పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొని ఇంటికి వస్తూ ఉండగా కారు ప్రమాదానికి గురైంది.

డ్యామేజ్ అయిన కార్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది రంభ. చిన్నపాటి గాయాలతో వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఆమె కూతురు సాషా తదుపరి చికిత్స కోసం హాస్పిటల్లో జాయిన్ చేశారు. మన కూతురికి గాయాలు తొందరగా మానాలని, త్వరగా కోలుకోవాలని అందరిని దేవుని ప్రార్థించమని కోరింది రంభ. 2018 సంవత్సరంలో తన మూడో మగ బిడ్డకు జన్మనిచ్చింది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి న సీనియర్ నటికి ఘోర ప్రమాదం

నవంబర్ ఒకటో తేదీ ఈ సంఘటన జరిగిందని మేమందరం కొద్దిపాటి గాయాలతో బాగానే ఉన్నామని, డామేజ్ అయినా కార్ ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రంభ ఇలా రాసింది”పిల్లలను స్కూల్ నుండి తీసుకెళ్తున్న మార్గంలో మా కారును మరో కారు ఢీ కొట్టింది.

నేను, పిల్లలు, నాని, మేమంతా చిన్న గాయాలతో క్షేమంగానే ఉన్నాము. సాషా ఇప్పటికే ఆసుపత్రిలో ఉంది. చెడురోజులు చెడు సమయం. దయచేసి మా కోసం దేవుని ప్రార్థించండి. అని రాసింది.

ఆమె కూతురు పరిస్థితి ఎలా ఉందో ప్రస్తుతం తెలియాల్సి ఉంది. మిగతా వారికి స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది. కార్ డ్యామేజ్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు రంభ. తాము క్షేమంగానే ఉన్నామని చెప్పారు. పాప త్వరగా కోలుకోవాలని అందరిని దేవుని ప్రార్థించమని కోరింది.

ఆ పాప త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.స్కూల్లో నుండి పిల్లలను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది అన్న రంభ. నేను పిల్లలు మరియు మా నాని తో అందరం స్వల్ప గాయాలతో బయటపడ్డాం. ఈ పోస్ట్ పై ప్రముఖ నటుడు వికాస్ కలంత్రి స్పందిస్తూ దయచేసి జాగ్రత్త వహించండి అన్న వికాస్ కలంత్రి ప్రేమ మరియు ప్రార్థన అంటూ రాశాడు.

ప్రముఖ సినీ నటులు శ్రీదేవి మరియు విజయ్ కుమార్ మీరు సురక్షితంగా ఉన్నందుకు ఆనందంగా ఉంది అంటూ మేము ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ రాశారు. నటి పాయల్ రాజ్ పుత్ మీరు చెడు నుంచి బయటపడ్డారు ఆనందించండి అంటూ ప్రార్థన వహించింది. అలాగే రంభ అభిమానులు నష తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు వహిస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు.