సికింద్రాబాద్ లో జరిగిన అగ్నిప్రమాదం వలన 8 మంది మృతి ఈ స్కూటర్ అధిక చార్జింగ్ దీనికి కారణమా

సికింద్రాబాద్: నిన్న అర్ధరాత్రి తెలంగాణలోని సికింద్రాబాద్ లోని ఎక్కువ అంతస్తులు ఉన్న అపార్ట్మెంట్స్ పై అంతస్థులలో ఉన్నా హోటల్ కు ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ లో భారీ మంటలు చెలరేగాయి దీనితో 8 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు.

భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లోని ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూం లో మంటలుగాయని, వెంటనే కనీసం 20 మంది అతిధులు ఉన్న హోటల్ రూబీ ప్రైడ్ కు మంటలు వ్యాపించాయని అధికారులు అంటున్నారు. మొత్తం ఎనిమిది మంది మంటల నుంచి వచ్చిన పొగ ఉపకారణంగా ఊపిరాడక మరణించినట్లు తెలిపారు.

హోటల్లోని నాలుగు అంతస్తులలో మొత్తం 23 గదులు ఉన్నట్లు తెలుస్తుంది. మంటల నుంచి వచ్చిన పొగలు కింది నుంచి పై అంతస్తు వరకు వ్యాపించాయి. మొదట రెండు అంతస్తులలో నిద్రిస్తున్న కొందరు దట్టమైన పోగుతూ కార్డు కొరకు చేరుకున్నారు. ఊపిరాడక మృతి చెందారు అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఫైర్ డిపార్ట్మెంట్ క్రేన్ ను ఉపయోగించి చాలామందిని కాపాడింది.

Secunderabad fire accident

అయితే కొంతమంది స్థానికులు కూడా చేరారు మరియు సహాయక చర్యలలో పాల్గొన్నారు అని అధికారులు అంటున్నారు. మంటలనుండి తప్పించుకోవటానికి కొంతమంది వ్యక్తులు హోటల్ కిటికీల నుండి బయటకు దూకినట్లు వీడియోలు కనిపిస్తున్నాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నగరంలోని వివిధ హాస్పిటల్లకు తరలించామని మంటలను అదుపులోకి తెచ్చామని కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు.

మంటలు చెలరేగినచోట ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి అది ఓవర్ చార్జింగ్ తో చాట్ సర్క్యూట్ జరిగి ఆపై ఎక్కడికైనా వ్యాప్తిస్తుందా లేదా అని మాకు తెలియదు. అది ఇంకా ఏర్పాటు చేయబోతుంది అని రైటర్స్ ద్వారా తెలిపారు. భవనంలోని వాటర్ sprinkler సిస్టం ని పని చేయలేదని ఇప్పుడు దర్యాప్తు జరుపుతామని అధికారులు అంటున్నారు.

తెలంగాణ హోం మంత్రి మహ్మద్ మహమ్మద్ అలీ ప్రాణాష్టం పై సంతాపం వ్యక్తం చేశారు మరియు తెలపాలి అని దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది లాడ్జి నుండి ప్రజలను రక్షించడానికి తమ సాయి శక్తుల ప్రయత్నాలు చేసింది. అయితే దట్టమైన పోగ కారణంగా కొంతమంది మరణించారు.

మేము సంఘటన ఎలా జరిగిందో మరియు కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనను గాయపడిన వారికి 50,000 మరణించిన వారికి 2 లక్షల చొప్పున పరాహార వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్లో ట్రీట్ తో ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధితుల కుటుంబాలకు 3 లక్షల చొప్పున పరిహారాన్ని ఇస్తామని తెలిపింది. 

Narendra Modi