త్వరలో సర్వీసుల క్రమబద్ధీకరణ…



ఏఎన్ యూ :టైమ్స్ స్కేల్, ఒప్పంద ఉద్యోగుల సర్వీసులును క్రమబద్ధీకరించే అవకాశముందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి చెప్పారు.

ఆదివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో
టైమ్ స్కేల్, ఉద్యోగుల సంఘం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన 12 హామీలు లో తొమ్మిందిటిని పరిష్కరించిందన్నారు. మిగిలిన హామీలను త్వరలో పరిష్కరించే అవకాశం ఉందని చెప్పారూ. కొంత మంది ఉన్నతఅధికారుల వైఖరి వల్లే ప్రక్రియ ఆలస్యం అవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ‘ఆంటియా రాష్ట్ర అధ్యక్షులు వెంకటప్ప రెడ్డి, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు, అమ్మి రెడ్డి, జయ రామకృష్ణ, సన్యాసిరావు, నందీశ్వర రావు, బాలాజీ, ప్రసాద్, పాల్గొన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker