AP New CS: ఏపీకి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి


AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ గారు నియమితులయ్యారు.
నూతన సిఎస్ గా సమీర్ శర్మ గారిని నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రస్తుత సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈనెల 30వ తేదీన పదవి విరమణ చేయనున్నారు. అక్టోబర్ 1న సమీర్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. సమీర్ శర్మ 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఈయన ఉమ్మడి ఏపీలో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పని చేశారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker