Jagananna Pacha Thoranam వై.ఎస్ జగనన్న పచ్చతోరణం ప్రారంభం

సెప్టెంబర్ రేపు 8,9 తేదీల్లో నిర్వహించనున్న శ్రీ సీ.ఎం వై.ఎస్ జగనన్న జర్నలిస్టుల పచ్చతోరణం 4000 వేల మొక్కలు నాటే కార్యక్రమం జర్నలిస్టుల పచ్చతోరణం రేపు ప్రారంభం..

రేపు అనంతపురం రూరల్ మండలం కొడిమి జర్నలిస్ట్ కాలనీ నందు శ్రీ సీఎం వైఎస్ జగనన్న జర్నలిస్టులు పచ్చతోరణం కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది శ్రీ ద్వారకా తిరుమల రావు M.D, APSRTC, శ్రీ కే.ఫక్కిరప్ప జిల్లా ఎస్పీ అనంతపురం, భాస్కర్ రెడ్డి, జడ్పీ C.E.O పాల్గొని మొక్కలు నాటి అధికారికంగా ప్రారంభ సమావేశంలో మాట్లాడతారు ఇతర జిల్లా అధికారులు పాల్గొంటారు.

ఈ సమావేశానికి మచ్చా రామలింగరెడ్డి రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, APWJU అధ్యక్షత వహిస్తారు జిల్లాలోని పట్టణంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరూ పాల్గొని మొక్కలు నాటవలసినదిగా కోరారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker