Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

మణిపూర్ గవర్నర్ గా గణేషన్

న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు గణేశన్ మణిపూర్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఈనెల పదవ తేదీన పదవి విరమణ పొందిన నజ్మా హెప్తుల్లా పొందిన అప్పటినుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. గవర్నర్ గా గణేశన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది.

ఆయన నియామకం పట్ల తమిళనాడు గవర్నర్ భన్వరి లాల్ పురోహిత్, సీఎం స్టాలిన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. గణేశన్ గతంలో తమిళనాడు బిజెపి అధ్యక్షుడు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker