నకిలీ చలానాల స్కామ్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం



అమరావతి: నకిలీ చలానా స్కాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ నకిలీ చలాన్ల స్కాం లో కీలక నిర్ణయం తీసుకుంది.

డబ్బులు రికవరీ కానీ ఆస్తులపై రిమార్కులు చేపట్టాలని భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెండింగ్లో ఉన్నాయని అంటూ రికవరీ కానీ ఆస్తులను ఎంకబెరెన్సులో చూపెడుతోంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పటి వరకు 38 సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో రూ. ఎనిమిది కోట్లుకి పైగా నిధులు గోల్ మాల్ అయినట్టు వెల్లడించింది సర్కార్. ఈ కేసులో ఇప్పటి వరకు సుమారు 5 వేల కోట్ల మేర రికవర్ అయినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఈ నకిలీ చలానా స్కామ్ కేసులో ఏకంగా 14 మంది సబ్ రిజిస్టర్లు మీద చర్యలు తీసుకున్నట్లు ప్రకటన చేసింది ఇంకా ఈ స్కామ్ లో ఎవరెవరు ఉన్న విడిచి లేదని పేర్కొంది.