నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షకు మహిళల ప్రవేశం

నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షకు మహిళలను అనుమతించాలని సుప్రీమ్ కోర్టు

ఢిల్లీ: సెప్టెంబర్ 5న నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షకు మహిళను అనుమతించకపోవడం పై సుప్రీంకోర్టు ఆగ్రహం. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలకు ప్రవేశం కల్పిస్తూ పిటిషన్ పై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ జస్టిస్ రిషికేష్ రాయ్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
విధాన నిర్ణయం ప్రకారమే మహిళలను అనుమతించటం లేదన్న ఆర్మీ తరఫున న్యాయవాది తెలిపారు. దీనిపై జోక్యం చేసుకున్న ధర్మాసనం లింగ వివక్షత ఆధారంగా విధాన నిర్ణయం ఉంటుందన్న సుప్రీంకోర్టు. తుది తీర్పు నకు లోబడి ప్రవేశాలు జరగాలని అని  సుప్రీంకోర్టు పేర్కొంది. సెప్టెంబర్ 5న నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్ష జరగనుంది.