admissionandhra pradesh

APOSS Entrance Date Extended

APOSS Entrance Date Extended

APOSS లో ప్రవేశాలకు గడువు పొడిగింపు

కాకినాడ: ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి , ఇంటర్మీడియట్ ప్రవేశాలు పొందేందుకు నవంబర్ 10వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డిఈవో ఎస్.అబ్రహం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత కేంద్రాలలో విద్యార్థులు దరఖాస్తును తీసుకుని సంబంధిత కో ఆర్డినేటర్ ద్వారా ఆన్లైన్ చేసుకుని ప్రింట్ ఔట్ పొందాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తు నకలును, ఫీజు రసీదును సంబంధిత కేంద్రానికి అందజేయాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా జిల్లా కోఆర్డినేటర్ పి.వెంకట రమణ 8008403504 నెంబర్లలో సంప్రదించగలరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button