andhra pradeshcounsellingrguktcetUncategorized

AP RGUKT Counseling

AP RGUKT Counseling

ఆర్జీయూకేటీ కౌన్సిలింగ్

2021- 22 విద్యా సంవత్సరానికి ఆర్జీయూకేటీ ప్రవేశానికి బుధవారం నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుందని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ 2 వరకు ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోని అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు, విద్యార్థులకు ర్యాంకుల వారీగా షెడ్యూల్ విడుదల చేసి లెటర్స్, మెయిల్స్ ద్వార సమాచారం అందించామన్నారు. రాష్ట్రంలోని అన్ని బస్సులు డిపోల నుంచి కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్కే వ్యాలీ, నూజివీడు ట్రిపుల్ ఐటీ లకు ప్రత్యేక బస్సులను ఏర్పాటుకు ఆర్టీసీ అధికారులు సుముఖత తెలిపారన్నారు.

Official website: http://admission.rgukt.in/#

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button