andhra pradesh

AP FA-1 అక్టోబర్ 21 నుండి పరీక్షలు

AP FA-1 అక్టోబర్ 21 నుండి పరీక్షలు

పాఠశాలల విద్యార్థులకు FA-1 పరీక్షలు ఈ అక్టోబర్ 21వ తేదీ నుండి అక్టోబర్ 25వ తేదీ వరకు జరుగుతాయి. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ షెడ్యూల్ విడుదల చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:20 గంటల వరకు 6, 8, 10 తరగతుల విద్యార్థులకు, మధ్యాహ్నం 2:20 గంటల నుండి సాయంత్రం 4 వరకు 7, 9 తరగతి వారికి పరీక్షలు జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 21న తెలుగు, మ్యాక్స్, 22న హిందీ, సైన్స్/ భౌతిక శాస్త్రం, 23న ఇంగ్లీష్, జీవన శాస్త్రం, 25న సోషల్ ఎంఎల్ సంస్కృతం/ ఒకేషనల్ కోర్సు పరీక్ష జరగనున్నాయి.

అన్ని పాఠశాలల్లోనూ ఈ నెల 21 నుండి 31 వరకు FA-1 పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు అయిన తర్వాత ఉపాధ్యాయుల మూల్యాంకనం చేసి మార్కులు ఈ నెల 30వ తేదీలోగా విద్యా శాఖ వెబ్సైట్ లో పొందుపరచాలని అన్నారు. 31న తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేయాలని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button