ECETresult

APECET 2021 ఫలితాలు విడుదల

APECET 2021 ఫలితాలు విడుదల

ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పించడానికి నిర్వహించిన ఏపీ ఈసెట్ 2021 (ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు శుక్రవారం విడుదల చేయనున్నట్లు శశిధర్ గారు తెలిపారు. JNTU(A) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీసెట్ ఫలితాలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి గారు విడుదల చేస్తారు.

ఏపీఈసెట్ కు మొత్తం 32,318 మంది విద్యార్థులు హాజరుకాగా, మొత్తం 13 బ్రాండ్లకు పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించారు.

ఫలితాలు
https://sche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button